ఎలిమినేటర్ మ్యాచ్ లో హైదరాబాద్ పై ఢిల్లీ
దిల్లీ క్యాపిటల్స్ అద్భుతం చేసింది. ఐపీఎల్ 12వ సీజన్లో రెండో క్వాలిఫయర్కు అర్హత సాధించింది. సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఎలిమినేటర్ పోరులో తిరుగులేని విజయం సాధించింది. ప్రత్యర్థి నిర్దేశించిన 163 పరుగుల లక్ష్యాన్ని 8 వికెట్లు నష్టపోయి ఛేదించింది. రిషభ్ పంత్ (49; 21 బంతుల్లో 2×4, 5×6) సమయోచిత ఇన్నింగ్స్ ఆడాడు. ఓపెనర్ పృథ్వీషా (56; 38 బంతుల్లో 6×4, 2×6) అర్ధశతకం సాధించాడు.
Tags: IPL T20 CRICKET SRH vs DC
No comments:
Post a Comment