తెలంగాణా ఇంటర్ బోర్డు వద్ద ఉద్రిక్తత
తెలంగాణాలో ఇంటర్ బోర్డు నిర్వాకంతో చేలరేగిన అలజడి రెండో రోజు కూడా మరింత తివ్రరూపం విద్యార్థులు తల్లిదండ్రులు బారిగా ఇంటర్మీడియట్ బోర్డు దగ్గరకు వచ్చారు .నవ్య విద్యార్థికి 99 బదులు 0 మార్కులు వేయడం . దిద్దుబాటు చర్యలకు ఇంటర్ బోర్డు ఉపక్రమించారు.విద్యార్థి సంఘాలకు పిలుపునిచ్చారు బారిగా తరలివచ్చిన విద్యార్థులు కట్టడి చేసేందుకు బారిగా మోహరించిన పోలిసులు .
వీడియో కోసం Click చేేయండి .
Tags: INTER RESULTS TELANGANA NEWS
IN
No comments:
Post a Comment