Monday, April 22, 2019

తెలంగాణా ఇంటర్ బోర్డు వద్ద ఉద్రిక్తత

        తెలంగాణా ఇంటర్ బోర్డు వద్ద ఉద్రిక్తత 

తెలంగాణాలో ఇంటర్ బోర్డు నిర్వాకంతో చేలరేగిన  అలజడి రెండో రోజు కూడా మరింత తివ్రరూపం విద్యార్థులు తల్లిదండ్రులు బారిగా ఇంటర్మీడియట్ బోర్డు దగ్గరకు వచ్చారు .నవ్య విద్యార్థికి 99 బదులు 0 మార్కులు వేయడం . దిద్దుబాటు చర్యలకు ఇంటర్ బోర్డు ఉపక్రమించారు.విద్యార్థి సంఘాలకు పిలుపునిచ్చారు బారిగా తరలివచ్చిన విద్యార్థులు కట్టడి చేసేందుకు బారిగా మోహరించిన పోలిసులు .
వీడియో కోసం Click చేేయండి .

Tags:  INTER RESULTS  TELANGANA NEWS  
IN

No comments:

Post a Comment